Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఢిల్లీని కుదిపేసిన భూకంపం.. ఊగిన ఫ్యాన్లు.. 20 సెకన్ల పాటు..?

Advertiesment
earthquake
, శనివారం, 4 నవంబరు 2023 (12:42 IST)
దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్‌లోని పలు ప్రాంతాల్లో సుమారు 20 సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ఏం జరుగుతుందో తెలియక ఢిల్లీ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. 
 
నేపాల్‌లో భూకంపం తీవ్రత ఢిల్లీపై కూడా పడింది. నేపాల్‌లో శుక్రవారం రాత్రి రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది.
 
అలాగే నేపాల్‌లో 6.4 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నందున మృతుల సంఖ్య 128కి చేరుకుందని ప్రభుత్వ అధికారులు శనివారం తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ ఎన్నికలు.. కాంగ్రెస్ గులాబీ కార్లు.. ఎందుకో తెలుసా?