Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గూగుల్‌కు మరోమారు రూ.1,338 కోట్ల జరిమానా

Google
, బుధవారం, 26 అక్టోబరు 2022 (09:51 IST)
ప్రముఖ సెర్చింజన్, టెక్ దిగ్గజం గూగుల్‌కు మరోమారు చుక్కెదురైంది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) మళ్లీ భారీ అపరాధం వధించింది. తాజాగా రూ.1,338 కోట్ల మేరకు జరిమానా విధించింది. ఆండ్రాయిడ్ మొబైల్ డివైస్ ఎకో సిస్టమ్ తన ఆధిపత్య స్థానాన్ని గూగుల్ దుర్వినియోగం చేస్తుందన్న కారణంతో సీసీఐ ఈ తరహా చర్య తీసుకుంది. 
 
నిజానికి వారం రోజుల క్రితం రూ.936.44 కోట్ల మేరకు జరిమానా విధించింది. ఈ ఘటన నుంచి తేరుకోకముందే గూగుల్‌పై సీఐఐ మరోమారు కొరఢా ఝుళిపించింది. గూగుల్ ప్లే స్టోర్ పాలసీలకు సంబంధించి పోటీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందంటూ సీసీఐ ఆరోపించింది. పైగా, నిర్దేశిత గడువులోగా తన వైఖరిని మార్చుకోవాలని గూగుల్‌ను సీసీఐ ఆదేశించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ల్యాప్‌టాప్‌ బుక్‌చేసుకుంటే.. రాయి.. ఎలక్ట్రానిక్ వ్యర్థాలు..