Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శునకం మనిషిని కాల్చి చంపిందంటే నమ్ముతారా.. ?

Black Dogs
, బుధవారం, 25 జనవరి 2023 (18:14 IST)
శునకం మనిషిని కాల్చి చంపిందంటే నమ్ముతారా.. అయితే పెంపుడు శునకాన్ని పెంచిన ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. పెంపుడు కుక్క పొరపాటున తుపాకీ పేల్చడంతో అతను దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. 30 ఏళ్ల ఓ వ్యక్తి పికప్ ట్రక్ వెనక సీట్లో యజమానికి చెందిన గన్ వుంది. డ్రైవింగ్ సీట్ లో వ్యక్తి కూర్చుని వున్నాడు. ట్రక్కులో వెళ్తుండగా ఆ శునకం, రైఫిల్ పై కాలు వేయడంతో అది పేలి.. అందులోని బుల్లెట్ దూసుకెళ్లి ముందు సీట్లో వున్న యజమాని వెన్నుకు తగిలింది. ఈ ఘటనలో శునకం యజమాని అక్కడిక్కడే మృతి చెందాడని అధికారులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వారానికి గంట పని.. యేడాదికి రూ.40 లక్షల వేతనం?