Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బంగ్లాదేశ్‌లో రైలు ప్రమాదం: 15మంది మృతి.. వందమందికి గాయాలు

Train Accident
, సోమవారం, 23 అక్టోబరు 2023 (19:39 IST)
Train Accident
బంగ్లాదేశ్‌లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 15మంది ప్రాణాలు కోల్పోయారు.  100మందికి పైగా గాయాల పాలైనారు. దీంతో గాయపడిన వారి సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని, మృతుల సంఖ్య కూడా పెరిగే ఛాన్సున్నట్లు తెలుస్తోంది. 
 
బైరబ్ ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అయితే ఓ గూడ్స్ రైలు... ప్రయాణికులతో కూడిన మరో రైలు పైకి దూసుకెళ్లడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులు ఉన్న రైలులోని రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఘటన జరిగిన ప్రాంతం ఢాకాకు 60 కిలో మీటర్ల దూరంలో ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సొంత గూటికి చేరుకోనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి?