Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏ పండు రసంతో ఎలాంటి మేలు కలుగుతుంది?

ఏ పండు రసంతో ఎలాంటి మేలు కలుగుతుంది?
, శనివారం, 5 ఆగస్టు 2023 (16:18 IST)
పండ్ల రసంలో ఫైబర్ తక్కువగా ఉంటుంది. ప్రాసెసింగ్ సమయంలో, రసాలను పండు నుండి సంగ్రహిస్తారు. దీనితో మిగిలిన పండ్లలోని ఫైబర్ తగ్గిపోతుంది. వివిధ పండ్ల రసాలు, అవి శరీరానికి చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. క్రాన్బెర్రీ జ్యూస్ మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ల నుండి రక్షించే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది. పైనాపిల్ రసం తాగేవారు కాంతివంతంగా కనిపించే చర్మాన్ని పొందగలుగుతారు.
 
టొమాటో రసంలో విటమిన్ సి వల్ల ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, రోగనిరోధక శక్తి కలిగి వుంటుంది. యాపిల్ జ్యూస్‌లో పొటాషియం ఎలక్ట్రోలైట్‌గా పనిచేయడంతో నరాల సిగ్నలింగ్, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దానిమ్మ రసంలో విటమిన్ కె రక్తం గడ్డకట్టడానికి, గుండె ఆరోగ్యానికి, ఎముకల అభివృద్ధికి సహాయపడుతుంది.
 
నారింజ రసం విటమిన్ సి చర్మ ఆరోగ్యానికి, ఇనుము శోషణకు అవసరమైన యాంటీఆక్సిడెంట్.
ద్రాక్ష రసంలో కాలేయం ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నీటిలో నానబెట్టిన సబ్జా గింజలు తింటే ఏంటి ఫలితం?