Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భర్త గుడికి తీసుకెళ్లలేదని.. ఉరేసుకున్న భార్య.. ఎక్కడ..?

భర్త గుడికి తీసుకెళ్లలేదని.. ఉరేసుకున్న భార్య.. ఎక్కడ..?
, సోమవారం, 3 మే 2021 (17:26 IST)
చిన్న చిన్న కారణాలతో ప్రాణాలు పోగొట్టుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. భర్త దేవాలయానికి తీసుకెళ్లలేదని ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెలితే..పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బలుసు మూజి ఎస్టీ కాలనీకి చెందిన దొడ్డా సురేష్ భార్య సత్య, ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు.
 
ఏప్రిల్ 28వ తేదీన వారి కూతురు పుట్టిన రోజు సందర్భంగా అందరినీ గుడికి తీసుకువెళ్లమని సత్య భర్తను కోరింది. సురేష్ అందుకు అంగీకరించలేదు. మనస్తాపానికి గురైన ఇల్లాలు ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుంది. వెంటనే ఆమెను ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించింది.
 
భీమవరం టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాపప్తు చేస్తున్నారు. తెలిపారు. కాగా.. ఆమె మృతితో భర్త, పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపించారు. చిన్న విషయానికే ఆమె అంత పెద్ద నిర్ణయం తీసుకోవడం బంధువులను సైతం కలవరపెడుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సర్వర్ డౌన్ : ఆ 4 గంటలు నందిగ్రామ్‌లో ఏం జరిగింది.. మమత వివరణ