Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నమస్తే ఆంధ్రప్రదేశ్ పేరిట బీఆర్ఎస్ పార్టీ పేపర్... కేసీఆర్ ప్లాన్

Advertiesment
kcrao
, గురువారం, 23 ఫిబ్రవరి 2023 (21:09 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ పార్టీని ఏపీలోనూ ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఏపీలో కూడా కొత్త న్యూస్ పేపర్‌ను పబ్లిష్ చేసే పనిలో వున్నారు. 
 
తెలంగాణలోనే పార్టీని పరిమితం చేయకుండా.. ఏపీలోనూ ఈ వార్తా పత్రిక ద్వారా పార్టీని పటిష్టం చేసేందుకు రంగం సిద్ధం అవుతుంది. ఇందులో భాగంగా నమస్తే ఆంధ్రప్రదేశ్ పేరిట ఈ పేపర్ వుంటుందని ప్రచారం జరుగుతుంది. 
 
అంతేగాకుండా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో 175 సీట్లలో బీఆర్ఎస్ పార్టీ చేస్తుందని ఇప్పటికే కేసీఆర్ స్పష్టం చేశారు. ఇకపోతే.. ఇటీవల ఇతర రాష్ట్రాలలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణకు కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అలెక్స్ ఎల్లిస్ ఆహార ప్రియుడు-బ్యాక్ ఇన్ బెంగుళూరు- దోసె ఫోటో వైరల్