తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో 12 యేళ్ళ బాలికపై అత్యాచారం జరిగింది. బీరంగూడ లింగమయ కాలనీకి చెందిన ఓ బాలికపై అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
									
			
			 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	దీనిపై ఆ బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అయితే, నిందితుడి కుటుంబం సభ్యులు మాత్రం బాధితురాలి తల్లిదండ్రులను భయపెడుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయవద్దంటూ ఒత్తిడి చేయగా, పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు.