Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాలుడిపై యువకుడి అత్యాచారం.. హైదరాబాదులో దారుణం

బాలుడిపై యువకుడి అత్యాచారం.. హైదరాబాదులో దారుణం
, శుక్రవారం, 26 నవంబరు 2021 (17:30 IST)
హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. బాలుడని కూడా చూడకుండా చిన్న పిల్లాడిపై యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్, పార్శీగుట్ట మధురానగర్ కాలనీకి చెందిన సతీష్ 23 అనే యువకుడు స్థానికంగా ఓ రంగురాల్లు అమ్మే దుకాణంలో పనిచేస్తున్నాడు. 
 
ఈ క్రమంలో ఈ నెల 24న బాలుడికి చాక్లెట్ కొనిస్తానని చెప్పి సతీష్ బాలుడిని నిర్మానుష్యప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
 
దీంతో బాలుడు భయపడి తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక ఈఘటనపై బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్తను కూలీగా చూడలేని వివాహిత పోలీసుతో వివాహేతర సంబంధం, చివరికి?