Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

277వ రోజుకు రాజధాని రైతుల నిరసనలు

277వ రోజుకు రాజధాని రైతుల నిరసనలు
, శనివారం, 19 సెప్టెంబరు 2020 (09:43 IST)
అమరావతి నుంచి రాజధానిని తరలించవద్దంటూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు శనివారంతో 277వ రోజు చేరుకున్నాయి.

మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఐనవోలు, ఉద్దండరాయని పాలెం, పెడపరిమి, దొండపాడు, నెలపాడు, ఆనంతవరం తదితర గ్రామాల్లోని శిబిరాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.

రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని రాజధాని రైతులు స్పష్టం చేశారు. కరోనా సూచనలు పాటిస్తూ అమరావతి ఉద్యమం సాగుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి