Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్యాన్సర్ కన్నా కరప్షన్ డేంజర్: గవర్నర్

క్యాన్సర్ కన్నా కరప్షన్ డేంజర్: గవర్నర్
, మంగళవారం, 29 అక్టోబరు 2019 (08:39 IST)
కరెప్షన్‌  క్యాన్సర్‌ కన్నా ప్రమాదకరమైందని గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో  నిర్వహించిన విజిలెన్స్‌ వారోత్సవాలను గవర్నర్‌   ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతిరహిత దేశంగా భారతదేశం ఉండాలనేది తన ఆకాంక్ష అన్నారు. దేశంలో పని చేస్తున్న అన్ని ప్రభుత్వ సంస్థలు అవినీతిరహితంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ గుంటూరు వరకు పొడిగింపు?