Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చీరాల బీచ్‌‍లో వసుంధరతో కలిసి బాలయ్య సందడి

Advertiesment
Balakrishna Couple
, ఆదివారం, 16 జనవరి 2022 (14:01 IST)
సంక్రాంతి సంబరాల కోసం తన అక్క-బావ దగ్గుబాటి పురంధేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఊరైన కారంచేడుకు సినీ నటుడు బాలకృష్ణ ఆయన సతీమణి వసుంధరలు వచ్చారు. వారు గ్రామంలో భోగి పండుగ, సంక్రాంతి, కనుమ పండుగలను ఘనంగా జరుపుకున్నారు. 
 
కనుమ పండుగ రోజున తన బంధువులతో కలిసి బాలకృష్ణ దంపతులు చీరాల సమీపంలోని వాడరేవు బీచ్‌కు వెళ్లారు. అక్కడ కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదకర వాతావరణంలో గడిపారు. 
 
ఈ సందర్భంగా బాలయ్య సతీమణి వసుంధర‌ను బీప్‌ను బీప్‌లో ఎక్కించుకని సరదాదాగా బీచ్‌ రైడింగ్‌లో పాల్గొన్నారు. కాగా, శనివారం పురంధేశ్వరి నివాసంలో సరదాగా బాలయ్య గుర్రమెక్కి సందడి చేసిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదర్ గూడ ఇష్తా సిటీ అపార్టుమెంట్‌లో అగ్నిప్రమాదం