Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీశైలం ఘాట్‌ రోడ్డు.. బస్సు కిటికీ నుంచి తలను బయటకు పెట్టింది.. అంతే?

Advertiesment
Srisailam
శ్రీశైలం ఘాట్‌ రోడ్డు మలుపులతో కూడి వుంటుంది. శ్రీశైలం కొండపైకి వెళ్లేందుకు మలుపుతో ఉన్న రహదారిలో ప్రయాణం చేయాల్సి వుంటుంది. ఈ ఘాట్ రోడ్డుల్లో ప్రమాదాలు సంభవించకుండా వుండేందుకు అధికారులు రాత్రి నుంచి ఉదయం వరకు రాకపోకలను నిలిపేస్తారు. కానీ శ్రీశైలంలో జరిగిన ఓ ప్రమాదంలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. 
 
వివరాల్లోకి వెళితే.. శ్రీశైలంకు వెళుతున్న బస్సులో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. శ్రీశైలం సమీపంలో నల్లమల ఘాట్‌రోడ్డులో బస్సు కిటికీ నుంచి తలను బయటకు పెట్టింది. దీంతో ఎదురుగా వస్తున్న లారీ ఒక్కసారిగా ఆ యువతి తలకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ హఠాన్మరణంలో బస్సులోని ప్రయాణీకులు షాకయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒమిక్రాన్ కేసులు.. భారత్‌లో లాక్‌డౌన్ తప్పదా?