Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వివాదంలో చిక్కుకున్న ఐకియా.. బాధితులకు సారీ చెప్పాలి

Advertiesment
ktramarao
, మంగళవారం, 30 ఆగస్టు 2022 (09:18 IST)
ప్రపంచంలోనే అతి పెద్ద ఫర్నీచర్‌ అమ్మకాల సంస్థ ఐకియా వివాదంలో చిక్కుకుంది. ఐకియా సిబ్బంది జాత్యంహకార వ్యాఖ్యలకు పాల్పడ్డారు. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్‌పై ఫైర్ అయ్యారు. ఐకియా తీరును తప్పుబట్టారు. ఐకియా బాధితులకు క్షమాపణలు చెప్పాలని ఆదేశించారు.
 
నితిన్ సేథి జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఈ తరుణంలో ఆదివారం రోజు నితిన్ సేథి భార్య, మణిపూర్‌కు చెందిన అకోలిజం సునీతా గచ్చిబౌలీ ఐకియా స్టోర్‌కి వచ్చారు. 
 
కావాల్సిన వస్తువుల్ని కొనుగోలు చేసి తిరిగి వెళ్తుండగా కౌంటర్‌లో ఉన్న సిబ్బంది తమపై జాత‍్యంహకార వ్యాఖ్యలు చేసినట్లు బాధితురాలు ట్వీట్‌ చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చైనా ఫోన్లపై నిషేధం లేదు : కేంద్ర టెలికాం శాఖ