Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గాయత్రీ మంత్రం గురించి స్వామి వివేకానంద, శ్రీకృష్ణుడు ఏమన్నారంటే?

Advertiesment
Gayathri mantra
, గురువారం, 20 జనవరి 2022 (15:42 IST)
స్వామి వివేకానంద గాయత్రీ మంత్రాన్ని ప్రస్తావించినప్పుడు, అతను దానిని 'మంత్రాల కిరీటం' గాయత్రీ మంత్రంగా పేర్కొన్నాడు . ప్రసిద్ధ శాస్త్రవేత్త జేబీఎస్ హల్డేన్ (1892-1964) గాయత్రీ మంత్రాన్ని ప్రస్తావిస్తూ ప్రతి రసాయన ప్రయోగశాల తలుపుపై ​​గాయత్రీ మంత్రాన్ని చెక్కాలని పేర్కొన్నారు.
 
‘నదులలో గంగను నేనే, పర్వతాలలో వింధ్య పర్వతాన్ని నేనే, మంత్రాలలో గాయత్రీ మంత్రాన్ని నేనే’ అని శ్రీకృష్ణుడు గీతలో పేర్కొన్నాడు. స్వామి రామ కృష్ణ పరమహంస మాట్లాడుతూ, మానవులను గొప్ప ప్రయత్నాలలో నిమగ్నం చేయడం కంటే గాయత్రీ మంత్రాన్ని పఠించడం గొప్ప విజయం. ఇది చాలా చిన్న మేజిక్. కానీ, అది చాలా చాలా పవర్ ఫుల్ అని పేర్కొన్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

20-01-2022 గురువారం రాశిఫలితాలు - శ్రీ సాయిబాబా స్తోత్రం పఠించినా...