Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారీ వర్షాలు : రెడ్ అలర్ట్.. ఉత్తరాదిన ఆరుగురు మృతి

భారీ వర్షాలు : రెడ్ అలర్ట్.. ఉత్తరాదిన ఆరుగురు మృతి
, గురువారం, 29 జూన్ 2023 (22:34 IST)
మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుజ‌రాత్‌లోనూ భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని ఐఎండీ రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించింది. రుతుప‌వ‌నాలు చురుగ్గా క‌దులుతుండ‌టంతో దేశంలోని చాలా ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. 
 
ఈ క్రమంలో మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయార‌ు. ఇంకా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాలు పడుతున్నాయి. 
 
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో గుజరాత్‌లో వాతావరణ కేంద్రం రెడ్ అలెర్ట్ ప్రకటించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేరళలో దారుణం.. వధువు తండ్రి హతం.. పిల్లనివ్వలేదని..?