Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో AAP రచ్చరచ్చ... మోదీ రూ. 25 కోట్లు లంచం తీసుకున్నారనీ...

ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ పనిచేస్తున్న సమయంలో ఆదిత్య బిర్లా గ్రూపు నుంచి నరేంద్ర మోదీ రూ. 25 కోట్లు లంచంగా తీసుకున్నారంటూ ఆరోపణలు చేస్తోంది. ట్యాగ్ లైన్ #ModiTakesBrib

Advertiesment
సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో AAP రచ్చరచ్చ... మోదీ రూ. 25 కోట్లు లంచం తీసుకున్నారనీ...
, మంగళవారం, 15 నవంబరు 2016 (18:06 IST)
ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ పనిచేస్తున్న సమయంలో ఆదిత్య బిర్లా గ్రూపు నుంచి నరేంద్ర మోదీ రూ. 25 కోట్లు లంచంగా తీసుకున్నారంటూ ఆరోపణలు చేస్తోంది. ట్యాగ్ లైన్ #ModiTakesBribes అంటూ తగిలించి, ఇందుకు సంబంధించిన పత్రాలను ట్విట్టర్లో విడుదల చేస్తోంది. అవినీతిని తరిమివేయాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ. 500, రూ. 1000 నోట్లు రద్దు చేసిన నేపధ్యంలో ఈ అంశంపై భాజపా నాయకులు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అతనితో ఫోనులో మాట్లాడిన జయలలిత... ఎవరితో.. ఎందుకోసం?