Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అతనితో ఫోనులో మాట్లాడిన జయలలిత... ఎవరితో.. ఎందుకోసం?

ముఖ్యమంత్రి జయలలిత ఫోనులో మాట్లాడారు. ఈ విషయం బహిర్గతమైన వెంటనే అన్నాడీఎంకే శ్రేణులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. అనారోగ్యం కారణంగా సెప్టెంబర్ 22వ తేదీన ముఖ్యమంత్రి జయలలిత చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో

అతనితో ఫోనులో మాట్లాడిన జయలలిత... ఎవరితో.. ఎందుకోసం?
, మంగళవారం, 15 నవంబరు 2016 (17:58 IST)
ముఖ్యమంత్రి జయలలిత ఫోనులో మాట్లాడారు. ఈ విషయం బహిర్గతమైన వెంటనే అన్నాడీఎంకే శ్రేణులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. అనారోగ్యం కారణంగా సెప్టెంబర్ 22వ తేదీన ముఖ్యమంత్రి జయలలిత చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరగా, అప్పటినుంచి ఇప్పటివరకు ఆమె చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్యంపై రకరకాల వదంతులు వచ్చాయి కూడా. ఈ నేపథ్యంలో ఆమెకు దేశ విదేశీ వైద్య నిపుణులు చికిత్స చేశారు. 
 
ఈ పరిస్థితుల్లో అన్నాడీఎంకే ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్న సీనియర్ మహిళా నేత విశాలాక్షి నెడుంజెళియన్ అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. ఈమె ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత సన్నిహితురాలు. విశాలాక్షి మరణవార్త తెలుసుకున్న జయలలిత.. ఆమె కుమారుడు మదివాణన్ వెల్లడించారు.  ఈ వార్త అన్నాడీఎంకే శ్రేణులను ఎంతగానో ఉత్సాహపరిచింది 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమరావతికి తరలివస్తున్న విద్యా సంస్థలు... వివరాలు ఇవే...