Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు.. వంద కోట్ల పరువు నష్టం.. ధోనీ కేసు

Dhoni
, శనివారం, 5 నవంబరు 2022 (14:34 IST)
ఐపీఎస్ అధికారి జి. సంపత్ కుమార్‌కు వ్యతిరేకంగా నేరపూరిత కోర్టు ధిక్కరణ అభియోగాల క్రింద మద్రాస్ హైకోర్టులో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. తనపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేసినందుకు రూ.100 కోట్ల పరువు నష్టం కోరుతూ సంపత్ కుమార్, జీ మీడియా కార్పొరేషన్‌పై ధోనీ లోగడ సివిల్ వ్యాజ్యం దాఖలు చేశారు. 
 
తదనంతరం మద్రాస్ హైకోర్టు, సుప్రీంకోర్టు తోపాటు తనపై సంపత్ కుమార్ చేసిన వ్యాఖ్యలను ధోనీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నేరపూరిత కోర్టు ధిక్కరణ కింద అతడ్ని శిక్షించాలని కోరారు. మద్రాస్ హైకోర్టు పట్ల అగౌరవంగా, అపకీర్తి కలిగించే విధంగా వ్యవహరించినట్టు ధోనీ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విరాట్ కోహ్లీకి పుట్టిన రోజు.. రికార్డుల రారాజు.. సచిన్ తర్వాత అతనే..