Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

100 మంది అమ్మాయిల్లో నలుగురే పవిత్రులు: ప్రేమానంద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Advertiesment
Premanand Maharaj

ఐవీఆర్

, బుధవారం, 30 జులై 2025 (12:24 IST)
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మధురకు చెందిన ప్రేమానంద్ మహారాజ్ మహిళలపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ఆయన చేసిన వ్యాఖ్య ఏంటంటే... 100 మంది అమ్మాయిలలో ఇద్దరు నుంచి నలుగురు మాత్రమే పవిత్రంగా వున్నారు.
 
ఎందుకంటే ఈరోజుల్లో ఓ అబ్బాయి నలుగురు అమ్మాయిలను కలుస్తున్నాడు. అలాంటివాడు మంచి భర్త ఎలా అవుతాడు? అలాగే నలుగురు అబ్బాయిలతో కలిసి తిరిగే అమ్మాయి మంచి కోడలు ఎలా అవుతుంది? అని ప్రశ్నించారు. ప్రేమానంద్ మహారాజ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Prakash Raj: బెట్టింగ్ యాప్‌ కేసు.. ఈడీ ముందు హాజరైన ప్రకాష్ రాజ్