Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పట్టాలెక్కనున్న ముంబై-అహ్మదాబాద్ తేజస్ ఎక్స్‌ప్రెస్(ఫోటోలు)

పట్టాలెక్కనున్న ముంబై-అహ్మదాబాద్ తేజస్ ఎక్స్‌ప్రెస్(ఫోటోలు)
, శుక్రవారం, 17 జనవరి 2020 (14:35 IST)
అత్యాధునిక సౌకర్యాలతో ముంబై-అహ్మదాబాద్ మధ్య కొత్త తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలు ఈ రోజు పట్టాలెక్కనుంది.
webdunia

ఈ రైలుకి సంబంధించిన బోగీలలో ఇంటీరియర్ ఎలా వుంటుందో ఫోటోల్లో చూడండి. 
webdunia
సిబ్బంది సాంప్రదాయ దుస్తులతో పాటు అత్యాధునిక సౌకర్యాలతో, కొత్త తేజస్ ఎక్స్‌ప్రెస్ భారతీయ సంస్కృతికి చిహ్నంగా ఉంటుందని కేంద్ర రైల్వేమంత్రి తెలిపారు.
webdunia

ఇది ప్రయాణీకుల సౌకర్యం కోసం ఆధునికీకరణతో మిళితం చేయబడిందని ఆయన వెల్లడించారు.
webdunia

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ భవనాలను కూడా అలానే కూల్చివేస్తారా? జగన్‌కు నారా లోకేశ్ ప్రశ్న