Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అయోధ్య కేసుపై సుప్రీం తీర్పు: అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ ఇలా

అయోధ్య కేసుపై సుప్రీం తీర్పు: అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ ఇలా
, శనివారం, 9 నవంబరు 2019 (13:17 IST)
అయోధ్య-బాబ్రీ మసీదు వివాదాస్పద స్థలంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఆ భూమి హిందువులకే చెందుతుందని తీర్పు వెలువరించింది. ముస్లింలకు మరో చోట స్థలాన్ని కేటాయించాలని సూచించింది. కాగా సుప్రీంకోర్టు నేపధ్యంలో ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ ఇలా ట్వీట్ చేశారు. చూడండి.
 


Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అయోధ్య తీర్పు.. జగన్ స్పందన.. పెదవి విరిచిన ఆ రెండు బోర్డులు?