Publish Date: Sat, 09 Nov 2019 (13:17 IST)
Updated Date: Sat, 09 Nov 2019 (13:20 IST)
అయోధ్య-బాబ్రీ మసీదు వివాదాస్పద స్థలంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఆ భూమి హిందువులకే చెందుతుందని తీర్పు వెలువరించింది. ముస్లింలకు మరో చోట స్థలాన్ని కేటాయించాలని సూచించింది. కాగా సుప్రీంకోర్టు నేపధ్యంలో ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ ఇలా ట్వీట్ చేశారు. చూడండి.