Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్వేతబసు ప్రసాద్ మాస్క్ ఫోటోలు.. నెట్టింట్లో వైరల్

శ్వేతబసు ప్రసాద్ మాస్క్ ఫోటోలు.. నెట్టింట్లో వైరల్
, శనివారం, 13 జూన్ 2020 (17:04 IST)
swetha basu
కొత్త బంగారు లోకం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్వేతబసు ప్రసాద్ ప్రస్తుతం సోషల్ మీడియాను బాగా షేక్ చేస్తోంది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా కూడా ఎందుకో కానీ ఈమె క్లిక్ కాలేదు.

అయితే ఆ తర్వాత అనుకోకుండా ఆమె జీవితంలో కొన్ని కుదుపులు వచ్చాయి. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న శ్వేతబసు ప్రసాద్.. వెంటనే విడాకులు తీసుకోవడం జరిగిపోయింది. 
 
విడాకులు తీసుకున్నాక శ్వేత ప్రస్తుతం హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బాగా చిక్కిపోయిన శ్వేతబసు ప్రసాద్ మాస్కులతో అదిరే స్టిల్ ఇచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తల్లికి కరోనా.. మాది ఉమ్మడి కుటుంబం.. 45మంది ఉంటారు.. కాపాడండి..