Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

షాకింగ్, రెడ్ లైట్ ఏరియాలో శ్వేతా బసు ప్రసాద్

Advertiesment
swetabasu prasad
, శనివారం, 6 ఫిబ్రవరి 2021 (21:55 IST)
శ్వేతా బసు ప్రసాద్. టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త బంగారులోకం చిత్రంతో తన కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ వార్తల్లో తళుక్కుమంటూ వుంటుంది. తాజాగా ముంబైలోని రెడ్ లైట్ ఏరియాలో కనబడి షాకిచ్చింది. ఇంతకీ శ్వేతాబసు ప్రసాద్ అక్కడికి ఎందుకు వెళ్లింది.. ఆ విషయం తనే చెప్పింది.
 
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మధుర్ బండార్కర్ తెరకెక్కిస్తున్న ఇండియా లాక్ డౌన్ చిత్రంలో తను సెక్స్ వర్కర్ గా నటిస్తోందట. లాక్ డౌన్ సమయంలో సెక్స్ వర్కర్ల జీవితం ఎలా వుందో తెలుసుకునేందుకు అక్కడికి వెళ్లిందట. వారి గాధలను విని కన్నీళ్లు వచ్చాయట. వారి కష్టాలను ప్రత్యక్షంగా చూసినప్పుడే తన పాత్రకు న్యాయం చేయగలనని నమ్మి, రెడ్ లైట్ ఏరియాకు వెళ్లినట్లు చెప్పుకొచ్చింది శ్వేతా బసు. మరి ఈ చిత్రంతోనైనా ఆమె కెరీర్ తళుక్కుమనాలని కోరుకుందాం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మార్కెట్ ‌లేని హీరో తేజ స‌జ్జ‌, కానీ కోట్లు వచ్చేస్తున్నాయి