Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పొలంలో నమ్రత ఏం చేస్తున్నారో..?

పొలంలో నమ్రత ఏం చేస్తున్నారో..?
, బుధవారం, 16 డిశెంబరు 2020 (20:10 IST)
సూపర్‌ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ నమ్రత తాజాగా ఓ వీడియోను షేర్‌ చేశారు. హైదరాబాద్‌లోని తమ ఫాంలో పర్యటిస్తున్న వీడియోను నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌ అభిమానులతో పంచుకున్నారు. నమ్రత వారి పొలంలో పండిన బేబీ టమాట, ఎర్ర మిరపకాయలు, పత్తి, బెండకాయ తోటలను చూపిస్తూ మురిసిపోయారు. 
 
అంతేగాక కోసిన వరిపంట చూపిస్తూన్న వీడియోకు.. 'పొలంలో పండిన వాటి కంటే తాజా కూరగాయలు ఇంకేముంటాయి. ఐ లవ్‌ ఇట్‌' అనే క్యాప్షన్‌ను జత చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్ సుందరి దివి వడ్త్యకు వరుస ఆఫర్లు, 2021లో ఆమెదేనట హవా...