Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలుగు తెరపై మరో హీరోయిన్.. ఈ అవంతిక ఎవరు?

Advertiesment
Bhagyashree
, గురువారం, 11 నవంబరు 2021 (21:38 IST)
Avanthika
రాధే శ్యామ్‌లో ప్రభాస్ తల్లిగా అలనాటి నటి భాగ్యశ్రీ నటించింది. 'ఛత్రపతి' హిందీ రీమేక్‌లోనూ నటిస్తోంది. 'మైనే ప్యార్ కియా' నటి ఇప్పుడు తన కూతురిని తెలుగు సినిమాల్లోకి ప్రవేశపెడుతోంది. భాగ్యశ్రీ కుమార్తె అవంతిక దస్సాని ఒక తెలుగు చిత్రంలో అడుగుపెట్టనుందని ఇటీవల ప్రకటించారు. ఇంకా ఆమె బెల్లంకొండ గణేష్‌కి జోడీగా నటిస్తుంది. 
 
ఈ యువ నటుడు ఇటీవల 'నాంది' ఫేమ్ నిర్మాత సతీష్ వేగేశ్న కోసం ఒక చిత్రానికి సంతకం చేశాడు. భాగ్యశ్రీ తన కుమార్తెను టాలీవుడ్‌కు పరిచయం చేయాలనే నిర్మాత ప్రతిపాదనకు అంగీకరించింది. అవంతిక తన తల్లి అడుగుజాడల్లో నడవడానికి ప్రయత్నిస్తోంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పాపులర్.. ఆమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ వుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాలేజీలో మీనాక్షి అనేవారు - సాయిపల్లవి లా ఉత్త‌మ పాత్ర‌లు చేయాలి - గీత్ సైని