Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హనుమకొండలోని భద్రకాళి ఆలయాన్ని దర్శించుకున్న హీరో గోపీచంద్

Gopichandat temple

డీవీ

, శనివారం, 2 మార్చి 2024 (20:07 IST)
Gopichandat temple
కథానాయకుడు గోపీచంద్ నటించిన సినిమా భీమా.  మార్చి 8న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నేడు సాయంత్రం 6  గం. ల నుండి హన్మకొండలోని కాకతీయ గవర్నమెంట్ కాలేజీలో జరుగుతుంది. ఈ ఈవెంట్ కి చీఫ్ టెస్ట్ గా తెలంగాణ పంచాయత్ రాజ్ & గ్రామీణాభివృద్ధి మరియు స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సీతక్క హాజరవుతున్నారు. 
 
webdunia
Gopichandat temple
హనుమండ చేరుకున్న భీమా టీమ్ భద్రకాళి ఆలయాన్ని సందర్శించి,  అమ్మవారి దైవానుగ్రహాన్ని కోరుకున్నారు.
 
కాగా, ఈ సినిమా దర్శకుడు ఏ హర్ష దర్శకత్వంలో తెరకెక్కింది. ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ నిర్మించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ కుర్చీని మడతపెట్టడమే కాదు.. క్లాసికల్ కూడా కుమ్మేస్తా..!