Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బిగ్ బాస్ 4, చివరి దశ కంటెస్టంట్ జాబితాలో మార్పు

బిగ్ బాస్ 4, చివరి దశ కంటెస్టంట్ జాబితాలో మార్పు
, సోమవారం, 31 ఆగస్టు 2020 (14:30 IST)
బిగ్ బాస్ వినోదాత్మక కార్యక్రమం నాల్గో విభాగం సెప్టెంబరు 6 నుండి బుల్లితెరపై ప్రేక్షకులను అలరించబోతోంది. ఇప్పటికే ఇందులో పాల్గొంటున్న కంటెస్టంట్ల తుది జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో మొత్తం 16 మంది పాల్గొనే పార్టిసిపెంట్ క్వారంటైన్ లోనికి వెళ్లడం ఆనవాయితి.
 
కాని ఈ ప్రోగ్రామ్‌లో 30 మంది పాల్గొంటుండగా అందులో 16 మందిని చివరి దశకు ఎంపిక చేస్తారు. కరోనా క్లిష్ట పరిస్థితిలో ముందస్తు జాగ్రత్తతో ఈ కార్యక్రమాన్ని నడిపించనున్నారు. ముందస్తుగా 16 మంది జాబితాను విడుదల చేసిన సందర్భంగా చివరి తరుణంలో కంటెస్టంట్ జాబితాలో స్వల్ప మార్పు టోటుచేసుకున్నాయి. చివరి దశ కంటెస్టంట్లు ఎవరో సెప్టంబరు 6న బుల్లితెరపై చూపిస్తాని చెప్పారు బిగ్ బాస్ నిర్వాహకులు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫోర్ ప్లే ట్రైలర్ విడుదల... అదంతా తుచ్ఛమైనదని చెప్పాం