Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లు రద్దు

Advertiesment
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లు రద్దు
, ఆదివారం, 1 ఆగస్టు 2021 (14:02 IST)
భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు రైళ్లు రద్దయ్యాయి. కొన్ని రైళ్లు రీషెడ్యూల్‌ అయ్యాయి. రైల్వే అధికారులు మాట్లాడుతూ... హౌరా, టికియపరా స్టేషన్ల వద్ద వరద నీరు చేరడంతో పలు రైళ్లు రద్దయ్యాయన్నారు.

కొన్నిటిని దారి మళ్లించినట్టు తెలిపారు. యశ్వంత్‌పూర్‌-హౌరా రైలును రద్దు చేశామన్నారు. ఈశాన్య సరిహద్దు రైల్వే పరిధిలో ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి.

దీంతో సిలిచర్‌లో బయలుదేరే సిలిచర్‌-త్రివేండ్రం, ఐదున గౌహతిలో బయలుదేరే గౌహతి-సికింద్రాబాద్‌ ప్రత్యేక రైళ్లు న్యూ కూచ్‌ బెహర్‌, మాతాభాంగ్‌, టీస్తా, రాణినగర్‌ మీదుగా నడుస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనవసరపు ప్రయాణాలొద్దు : ఎయిమ్స్‌ చీఫ్‌