Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

LED టార్చ్‌లో బంగారంతో... రూ.14.34 లక్షలు విలువ... విమానంలో పట్టేశారు(Video)

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుండి వచ్చిన ఓ ప్రయాణికుడి నుండి 445 గ్రాములు బంగారాన్ని కష్టమ్స్ అధికారులు కనుగొన్నారు. ఐతే సదరు ప్రయాణికుడు ఆ బంగారాన్ని స్మగ్లింగ్ చేసిన విధానం చూసి షాక్ తిన్నారు. సుమారు రూ. 14 లక

Advertiesment
LED టార్చ్‌లో బంగారంతో... రూ.14.34 లక్షలు విలువ... విమానంలో పట్టేశారు(Video)
, శుక్రవారం, 27 ఏప్రియల్ 2018 (19:19 IST)
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుండి వచ్చిన ఓ ప్రయాణికుడి నుండి 445 గ్రాములు బంగారాన్ని కష్టమ్స్ అధికారులు కనుగొన్నారు. ఐతే సదరు ప్రయాణికుడు ఆ బంగారాన్ని స్మగ్లింగ్ చేసిన విధానం చూసి షాక్ తిన్నారు. సుమారు రూ. 14 లక్షల 50 వేల మేర విలువ కలిగిన బంగారాన్ని ఎల్‌ఈడీ టార్చిలో అమర్చేశాడు.
 
ఐతే దాన్ని నిశితంగా పరిశీలించిన కస్టమ్స్ అధికారులు అందులో బంగారు బిస్కెట్లు పెట్టి తరలిస్తున్నట్లు కనుగొన్నారు. దీనితో ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని హైదాబారాద్‌లో గోల్డ్ రిసీవర్‌పై విచారణ చేస్తున్నారు. చూడండి వీడియో... 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్టాలిన్ నన్ను కిడ్నాప్ చేశారా? అలాంటి ఘటన?: న్యూస్ రీడర్ ఫాతిమాబాబు