Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లాల్ దర్వాజా బోనాల జాతరః పట్టువస్త్రాలు సమర్పించనున్న తలసాని

bonalu
, శనివారం, 15 జులై 2023 (16:41 IST)
లాల్ దర్వాజా బోనాల జాతరకు సమయం ఆసన్నమైంది. జూలై 16, 17వ తేదీల్లో రెండు రోజులపాటు అమ్మవారికి బోనాల సమర్పించుకోవడంతోపాటు, ఘటాల ఊరేగింపు, తొట్టెల జాతర, పలారం బండ్ల ఊరేగింపు జరుగుతాయి. ఈ సందర్భంగా సర్కారు తరపున మంత్రి తలసాని పట్టువస్త్రాలు సమర్పిస్తారు. 
 
ఆదివారం తెల్లవారుజామునుంచే భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటారు. బోనాల సందర్భంగా వారం రోజుల నుండి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రాత్రి అమ్మవారికి మహా హారతి నిర్వహించడం జరిగింది. ఇక ఈ వచ్చే ఆదివారం లాల్ దర్వాజాలో బోనాల జాతరతో  ఈ పండుగ ముగియనుంది.
 
లాల్ దర్వాజ బోనాలు నిజాంల కాలంలోనే సంప్రదాయంగా ప్రారంభమయ్యాయి. ఈ బోనాలు 115 సంవత్సరాలుగా జరుగుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మణికొండ, హైదరాబాద్‌ వద్ద తమ అత్యాధునిక మ్యూజిక్‌ అకాడమీని ప్రారంభించిన ముజిగల్‌