Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆరు నెల‌ల త‌ర్వాత‌ గోల్కొండ కోటలో గోలగోల

Advertiesment
Golkonda fort
, గురువారం, 3 సెప్టెంబరు 2020 (19:52 IST)
హైదరాబాద్ లోని గోల్కొండ కోట మళ్లీ తెరుచుకుంది. కరోనా కారణంగా దాదాపు ఆరు నెలలుగా మూతపడిన కోటను సందర్శించడానికి పర్యాటకులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఆన్ లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకున్నవారిని మాత్రమే కోట లోపలికి అనుమతిస్తున్నారు. ప్రతి ఒక్కరికి ధర్మల్ స్ర్ర్కీనింగ్ చేస్తున్నారు. మాస్కులు ఉంటేనే లోపలికి పంపిస్తున్నారు.
 
మరోవైపు గోల్కొండ కోటకు పర్యాటకులు వస్తుండటంతో సందడి మొదలైంది. అంతేకాదు ఇంతకాలం బిజినెస్ లేక ఇబ్బందులు పడ్డ చిరు వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో కరోనా వైరస్ విజృంభణ.. 24 గంటల్లో 75మంది మృతి