Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గెలుపెవరిది.. స్టేజ్‌పై దాడికి దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీజేపీ నేత..!

MLAs fight
, బుధవారం, 25 అక్టోబరు 2023 (23:12 IST)
MLAs fight
రాజకీయ నాయకులు బహిరంగ వేదికపై ఒకరిపై ఒకరు దాడికి దిగిన ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీజేపీ నేత నాయకుడు బహిరంగ వేదికపై భౌతిక దాడికి దిగారు. కార్యక్రమం పేరు "గెలుపెవరిది".
 
ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన బహిరంగ చర్చా కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వివేకా, తెలంగాణ బీజేపీ నేత శ్రీశైలం గౌడ్ విజయాలు, ఆరోపణలతో దూకుడుగా ప్రచారానికి దిగారు. 
 
BRS ఎమ్మెల్యే వివేకానంద తండ్రిపై భూ ఆక్రమణ ఆరోపణలతో ఇది త్వరగా గందరగోళానికి దారితీసింది. వివేకా శ్రీశైలం గౌడ్‌పైకి దూసుకెళ్లాడు. 
 
వారిని నియంత్రించేందుకు పోలీసులు, పలువురు ప్రయత్నించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ ఎన్నికలు.. పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన