Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గజ్వేల్ నుంచి కేసీఆర్‌తో పోటీకి సై అంటోన్న ఈటెల జమున

Advertiesment
KCR_Jamuna
, మంగళవారం, 12 సెప్టెంబరు 2023 (11:29 IST)
KCR_Jamuna
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సోమవారంతో ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం దరఖాస్తు చేసుకునే గడువు ముగిసింది. మొత్తం 6,003 దరఖాస్తులు అందాయి. 
 
చివరిరోజు సోమవారం 2,780 దరఖాస్తులు వచ్చాయి. అయితే ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, కిషన్ రెడ్డి, సోయం బాపు రావు, డీకే అరుణ, లక్ష్మణ్ దరఖాస్తు చేసుకోలేదు.
 
మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ నుండి దరఖాస్తు చేయగా హుజూరాబాద్ నుండి ఈటెల రాజేందర్, గజ్వేల్ బీజేపీ టికెట్ కోసం ఆయన సతీమణి ఈటెల జమున దరఖాస్తు చేసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జైలులో యోగా - వాకింగ్ చేసిన చంద్రబాబు... నేడు కుటుంబ సభ్యులతో ములాఖత్