శివాలయంలో రెండు తలల పాము
— ChotaNews App (@ChotaNewsApp) March 21, 2025
హైదరాబాద్ నాచారంలోని దుర్గానగర్ శివాలయం ఆవరణలో రెండు తలల పాము సంచరించింది. దీన్ని చూసిన భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే ఆలయ నిర్వహకులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులతో పాటు అటవి అధికారులు అక్కడికి చేరుకున్నారు. పామును ఆలయం నుంచి తరలించడంతో… pic.twitter.com/2zv2sI6QkF