Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమేజాన్ ప్రతినిధులతో రేవంతన్న భేటీ.. కైట్స్ ఫెస్టివల్‌కు ఆహ్వానం

revanth

సెల్వి

, బుధవారం, 10 జనవరి 2024 (16:45 IST)
తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 13 నుంచి 15 వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరగనుంది. ఈ ఇంటర్నేషనల్ కైట్స్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ రావ‌ల‌సిందిగా నిర్వాహ‌కులు ముఖ్య‌మంత్రి రేవంత్‌కు ఆహ్వానం అందించారు. 
 
అంతకుముందు ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్ర‌తినిధుల బృందం బుధవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. స‌చివాల‌యంలో రేవంత్ రెడ్డితో సమావేశమైన అమెజాన్ బృందం రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలపై చర్చించింది. 
 
సచివాలయంలో ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం జగన్‌తో భేటీ అయిన కేశినేని నాని, కుమార్తె కేశినేని శ్వేత