Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పీవీ సింధు.. ఒక్కరోజు ఎండార్స్ చేస్తే రూ.1.25 కోట్లు...

బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురించి విడమర్చి చెప్పక్కర్లేదు. ఒలింపిక్ క్రీడల్లో భారతదేశం తరపున మొదటిసారిగా వెండిపతకాన్ని సాధించిన క్రీడాకారిణి. మన దేశంలో క్రీడాకారులు క్రీడల్లో రాణిస్తే ఇక వారికి కాసుల వర్షమే. సానియా మీర్జా, సచిన్ టెండూల్కర్... తద

పీవీ సింధు.. ఒక్కరోజు ఎండార్స్ చేస్తే రూ.1.25 కోట్లు...
, శుక్రవారం, 10 మార్చి 2017 (17:32 IST)
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురించి విడమర్చి చెప్పక్కర్లేదు. ఒలింపిక్ క్రీడల్లో భారతదేశం తరపున మొదటిసారిగా వెండిపతకాన్ని సాధించిన క్రీడాకారిణి. మన దేశంలో క్రీడాకారులు క్రీడల్లో రాణిస్తే ఇక వారికి కాసుల వర్షమే. సానియా మీర్జా, సచిన్ టెండూల్కర్... తదితర క్రీడాకారులను మనం చూశాం. ఇప్పుడు తాజాగా పీవీ సింధు పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. 
 
ఇదిలావుంటే ఆమె ఏదేని బ్రాండ్‌ను ఒక్కరోజు ఎండార్స్ చేస్తే ఆ రోజుకి రూ. 1.25 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే ఇండియన్ స్పోర్ట్స్ స్టార్స్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న విరాట్ కోహ్లి తర్వాతి స్థానం సింధూదే అవుతుంది. విరాట్ కోహ్లి రూ. 2 కోట్లు చార్జ్ చేస్తున్నారన్నది తెలిసిన సంగతే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాంచీలో ఆసీస్ బౌలర్లను కోహ్లీ ఉతికి ఆరేయడం ఖాయం : ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ క్లార్క్