Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రపంచం ప్రళయమొచ్చి కొట్టుకుపోయినా ఒక్క ప్రాంతం మాత్రం అలానే ఉంటుంది?

ప్రపంచంలో ప్రళయం వస్తే ఏదీ మిగలదు అని చెబుతారు. కాని ఒక ప్రదేశం మాత్రం దాన్ని సైతం తట్టుకుని నిలబడుతుందని వేద పండితులు అంటున్నారు. ఆ లయకారకుడైన పరమేశ్వరుని చేత ప్రతిష్టితమైన వారణాసినే ఆ ప్రదేశమని, అం

ప్రపంచం ప్రళయమొచ్చి కొట్టుకుపోయినా ఒక్క ప్రాంతం మాత్రం అలానే ఉంటుంది?
, ఆదివారం, 5 మార్చి 2017 (12:38 IST)
ప్రపంచంలో ప్రళయం వస్తే ఏదీ మిగలదు అని చెబుతారు. కాని ఒక ప్రదేశం మాత్రం దాన్ని సైతం తట్టుకుని నిలబడుతుందని వేద పండితులు అంటున్నారు. ఆ లయకారకుడైన పరమేశ్వరుని చేత ప్రతిష్టితమైన వారణాసినే ఆ ప్రదేశమని, అంత గొప్ప ప్రదేశం భారతదేశంలోనే ఉండటం ఎంతో గొప్ప విషయమని వేద పండితులు అంటున్నారు. 
 
యావత్ ప్రపంచాన్ని బ్రహ్మదేవుడు సృష్టించగా కల్పాంతం తర్వాత ప్రళయం ఏర్పడుతుంది. వారణాసిని మాత్రం ఆ లయకారుడైన శంభునాథుడు సృష్టించాడు. అందుకే ప్రళయకాలంలో వారణాసిని తన శూలంపై నిలబెడుతాడని నమ్మకం. పరమేశ్వరుని  చేత ఈ నగరం ప్రతిష్టితమైనదని అందుకనే ఎలాంటి ప్రళయాలు సంభవించినా ఆ నగరాన్ని మాత్రం నాశనం చేయలేవని కూడా శాస్త్రాలు ఘంటాపథంగా పలుకుతున్నాయి

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారి హుండీలో చెల్లని నోట్లు వెయ్యొంద్దండి ప్లీజ్... భక్తులను కోరిన తితిదే ఈఓ