Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బూందీ పోటు కేంద్రంలో ఈఓ సాంబశివరావు ఆకస్మిక తనిఖీలు

బూందీ పోటు కేంద్రంలో ఈఓ సాంబశివరావు ఆకస్మిక తనిఖీలు
, ఆదివారం, 22 మే 2016 (16:14 IST)
తిరుమల తిరుపతి దేవస్థాన్ కార్యనిర్వహణాధికారి సాంబశివరావు శనివారం తిరుమలలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. గత వారంరోజుల నుంచి రద్దీ ఎక్కువగా ఉండటంతో ఈఓ తిరుమలలోని వైకుంఠం-1, వైకుంఠం-2 కాంప్లెక్స్‌లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. 
 
కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులతో ఈఓ మాట్లాడారు. అలాగే లడ్డూ తయారు చేసే బూందీ పోటును కూడా పరిశీలించారు. పోటులోని కార్మికులతో ఈఓ మాట్లాడారు. ఈఓ ఆకస్మిక తనిఖీలు చేపట్టడంతో తితిదే సిబ్బంది హైరానా పడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ రోజున గౌతమ బుద్ధుడు అది తెలుసుకున్నాడు