Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భక్తులు లేక బోసిబోయిన తిరుమల గిరులు

Advertiesment
భక్తులు లేక బోసిబోయిన తిరుమల గిరులు
, బుధవారం, 27 ఏప్రియల్ 2016 (09:29 IST)
కలియుగ వైకుంఠం తిరుమల ఖాళీగా కనిపిస్తోంది. వేసవి సెలవులు వదిలినా భక్తులు మాత్రం తిరుమలకు రావడం లేదు. ఎండతీవ్రత ఎక్కువగా ఉండటంతో భక్తులు తిరుమల క్షేత్రానికి కరువయ్యారు. బుధవారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. 
 
అలాగే కాలినడక భక్తులు రెండు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కాలినడకతో పాటు సర్వదర్శనం భక్తులకు రెండు గంటల్లోనే శ్రీవారి దర్శన భాగ్యం లభిస్తోంది. మంగళవారం శ్రీవారిని 68,363 మంది భక్తులు దర్శంచుకోగా హుండీ ఆదాయం రూ.2.31 లక్షలుగా వచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సప్తశృంగి మాత వద్దకు వెళ్లమన్న షిర్డీ సాయిబాబా... ఎందుకు...?