Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీవారి భక్తుల అన్నదానానికి కోటి విరాళం

శ్రీవారి భక్తుల అన్నదానానికి కోటి విరాళం
, శుక్రవారం, 12 నవంబరు 2021 (19:36 IST)
నెల్లూరు పట్టణానికి చెందిన కాంట్రాక్టరు, బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎపి చైర్మన్, భవాని కన్స్ట్రక్షన్స్ ఎండి శ్రీ పంకజ్ రెడ్డి శుక్రవారం తిరుమల శ్రీవారి అన్నదానం ట్రస్టుకు రూ. 1, 00,10,116 ( కోటి పది వేల నూట పదహారు) విరాళం అందించారు.
      
తిరుపతి లోని టీటీడీ పరిపాలన భవనంలో ఆయన ఎమ్మెల్యే, టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ కిలివేటి సంజీవయ్యతో పాటు ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డిని కలసి ఈ మేరకు డిడిని అందించారు. కార్యక్రమంలో శ్రీ పంకజ్ రెడ్డి సతీమణి శ్రీమతి సరిత పాల్గొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కార్తీక పౌర్ణమి నదుల వద్ద దీపారాధన చేస్తే...?