Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేరళ డబుల్ డెక్కర్ టూరిస్ట్ బోట్ బోల్తా- 18మంది మృతి

Boat
, సోమవారం, 8 మే 2023 (09:08 IST)
Boat
కేరళలోని తానూర్‌లోని బీచ్ సమీపంలో డబుల్ డెక్కర్ టూరిస్ట్ బోట్ బోల్తా పడింది. ఈ ఘటనలో 18మంది ప్రాణాలు కోల్పోయారు. బోటులో రద్దీ ఎక్కువగా ఉందని, చాలా మంది ప్రయాణికులకు లైఫ్ జాకెట్లు లేవని ప్రాణాలతో బయటపడిన వారు ఆరోపించారు.
 
తానూర్ సమీపంలోని తూవల్ తీరం ఒట్టుపురం బీచ్‌లో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. రెస్క్యూ ఆపరేషన్‌లు ఆలస్యం కావడంతో కొంతమంది ప్రయాణికులు పడవలో చిక్కుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణాలో మూడు రోజుల పాటు వర్షాలు