Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భార్య ప్రవర్తనపై అనుమానం... చంపి నిర్మానుష్య ప్రాంతంలో పాతిపెట్టిన భర్త

భార్య ప్రవర్తనను అనుమానించిన ఓ కసాయి భర్త.. ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసి.. ఎవరికీ తెలియకుండా పాతిపెట్టాడు. రాజస్థాన్ రాష్ట్రంలోని జుంజును జిల్లాలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే..

Advertiesment
Rajasthan
, బుధవారం, 21 సెప్టెంబరు 2016 (14:34 IST)
భార్య ప్రవర్తనను అనుమానించిన ఓ కసాయి భర్త.. ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసి.. ఎవరికీ తెలియకుండా పాతిపెట్టాడు. రాజస్థాన్ రాష్ట్రంలోని జుంజును జిల్లాలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
నావల్ ఘడ్ పట్టణానికి చెందిన 27 ఏళ్ల ప్రదీప్ కుమార్ 22 ఏళ్ల అనే యువతిని వివాహం చేసుకున్నాడు. ఆపై ఆమె ప్రవర్తనపై అనుమానించాడు. దీంతో ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం భార్యను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. అక్కడ హత్య చేసి గుట్టుచప్పుడు కాకుండా హతమార్చాడు.ట
 
ఆ తర్వాత మృతదేహాన్ని కూడా పిప్రాలీ గ్రామ శివార్లలో పూడ్చి పెట్టాడు. తన కూతురు అల్లుడైన ప్రదీప్ వద్ద కనిపించక పోవడంతో నిర్మలాదేవి తండ్రి ఈ నెల 18వతేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల ఇంటరాగేషన్‌లో ప్రదీప్ తన నేరాన్ని అంగీకరించడంతో అతన్ని అరెస్టు చేసి మృతదేహాన్ని వెలికి తీయించి పోస్టుమార్టం చేయించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాకు ఇంకా ఓపిక ఉంది.. పాక్ పంపితే నా కుమారుడి మృతికి పగ తీర్చుకుంటా : అమర జవాన్ తండ్రి