Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అత్యాచారం చేసాక బాధితురాలిని పెళ్లాడితే పోక్సో కేసు పోతుందా?

Advertiesment
court

ఐవీఆర్

, మంగళవారం, 30 సెప్టెంబరు 2025 (23:32 IST)
ముంబై నగరంలో 17 ఏళ్ల మైనర్ బాలికపై 29 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఫిర్యాదు మేరకు అతడిపై పోక్సో కేసును నమోదు చేసారు పోలీసులు. కేసు నమోదయ్యాక నిందితుడు బాధితురాలితో అవగాహనకు వచ్చి ఆమెను వివాహం చేసుకున్నాడు.

అనంతరం వారికి ఓ మగబిడ్డ పుట్టాడు. దీనితో తనపై పెట్టిన పోక్సో కేసును వాపసు తీసుకునేందుకు బాధితురాలు అంగీకరించింది. ఈ విషయమై బాధితురాలు బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఐతే బాలికపై అత్యాచారం చేసిందుకు నమోదు చేసిన పోక్సో కేసు, బాధితురాలిని వివాహం చేసుకుంటే రద్దు అయ్యే అవకాశం లేదని కోర్టు సంచలన తీర్పునిచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Monsoon: దేశ వ్యాప్తంగా 1,528 మంది మృతి.. ఆ మూడు రాష్ట్రాల్లోనే అత్యధికం..