Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేరళను తాకిన రుతుపవనాలు

Rains
, ఆదివారం, 29 మే 2022 (15:27 IST)
నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. సాధారణం కంటే మూడు రోజులు ముందుగానే ఆ రాష్ట్రాన్ని పలకరించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
 
ఇటీవల అసని తుపాను ప్రభావంతో రుతుపవనాలు వేగంగా కదిలాయి. 
 
మరోవైపు ఈ రుతుపవనాలు మరో వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం ఉంటుందని తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ బాలుడిని ఫ్లైట్‌లోకి అనుమతించని ఇండిగో-రూ.5 లక్షల జరిమానా