Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజకీయ సన్యాసం తీసుకుంటా, బీజేపీతో పొత్తు పెట్టుకోను: మాయావతి

రాజకీయ సన్యాసం తీసుకుంటా, బీజేపీతో పొత్తు పెట్టుకోను: మాయావతి
, సోమవారం, 2 నవంబరు 2020 (17:13 IST)
దేశ రాజకీయాల్లో ఆమెది ప్రత్యేక శైలి. ఇంత ఇమేజ్ ఉన్న బిఎస్పీ అధినేత్రి మాయావతి బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయాల్లో ఎప్పుడూ ఆమె వ్యవహార, కార్యకలాపాలు విభిన్నంగా ఉంటాయి.
 
బీజేపీ పార్టీ ఎప్పుడూ కుల, మత సిద్దాంతాలపై, పెట్టుబడిదారీ విధానంపై దృష్టి సారిస్తుందని ఆమె మండిపడ్డారు. తమది ఎప్పుడూ సర్వజన హితమైన పార్టీ అని కొనియాడారు. అవసరమైతే రాజకీయ సన్యాసం తీసుకుంటానే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో మాత్రం పొత్తు పెట్టుకోనని చెప్పారు.
 
మతతత్వ పార్టీలపై తన పోరాటం కాలానుగుణంగా కొనసాగుతూ ఉంటుందని అన్నారు. తాను ఎవరి ముందు తలవంచే  ప్రసక్తి లేదని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐసీఐసీఐ బ్యాంక్ ఛార్జీల మోత.. ఏటీఎం మెషీన్‌లో డబ్బులు డిపాజిట్ చేస్తే..?