Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పశువధ నిషేధంపై మమత ఫైర్: మోడీ చెప్పిందే ప్రజలు తినాలా? ఇదేంటి?

''పశు వధ నిషేధం''పై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. ప్రజల ఆహార అలవాట్లపై కేంద్రం కల్పించుకోవడం రాజ్యాంగ విరుద్ధమని మమత బెనర్జీ విమర్శించారు. భారతీయులు ఏం తినాలనే విషయాన్ని మోడీ సర్

Advertiesment
పశువధ నిషేధంపై మమత ఫైర్: మోడీ చెప్పిందే ప్రజలు తినాలా? ఇదేంటి?
, మంగళవారం, 30 మే 2017 (11:51 IST)
''పశు వధ నిషేధం''పై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. ప్రజల ఆహార అలవాట్లపై కేంద్రం కల్పించుకోవడం రాజ్యాంగ విరుద్ధమని మమత బెనర్జీ విమర్శించారు. భారతీయులు ఏం తినాలనే విషయాన్ని మోడీ సర్కారు చెప్తుండటం ప్రజాస్వామ్య వ్యతిరేకమని మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యంతో ఆటలాడుకోవటం తగదని హితవు పలికారు. 
 
ప్రజల ఆహార అలవాట్లపై కేంద్రం సర్కారు విషయంలో చట్టపరమైన పోరాటం చేసేందుకు సెక్యులర్ పార్టీలన్నీ కలిసి రావాలని మోడీ సర్కారు నిర్ణయం రాజ్యాంగ నిబంధనలను తూట్లు పొడిచేదేనని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం భారత వ్యవస్థను దెబ్బతీసి, ప్రజల మధ్య అంతరాలను పెంచే ఇలాంటి నిర్ణయాలను అంగీకరించే ప్రసక్తే లేదన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు.. సౌదీలో షేక్‌కు అమ్మేశాడు!