Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

29 నుంచి లోక్‌సభ సమావేశాలు

29 నుంచి లోక్‌సభ సమావేశాలు
, గురువారం, 14 జనవరి 2021 (22:21 IST)
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 29 నుంచి లోక్‌సభ సమావేశాలు మొదలుకానున్నాయి.

జనవరి 29న ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 15 వరకు తొలివిడత సమావేశాలు జరగనున్నాయి.

మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో విడత బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కన్నుల పండువగా గోదా కళ్యాణం