Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జయలలిత నాకు సోదరి.. ఆమె ఆస్తిలో వాటా ఇవ్వాలి.. మైసూరు కోర్టుకు పిటిషన్

Advertiesment
Jayalalitha
, శుక్రవారం, 31 మార్చి 2023 (14:04 IST)
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్తిలో వాటా ఇవ్వాలని 83 ఏళ్ల వృద్ధుడు మైసూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జయలలిత మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్‌లను న్యాయస్థానం ఇప్పటికే ఆమె వారసులుగా ప్రకటించింది. దీంతో బోయస్ గార్డెన్ హౌస్ సహా జయలలిత ఆస్తులపై చట్టబద్ధమైన హక్కు ఉందని సంబరాలు చేసుకున్నారు. 
 
ఈ స్థితిలో దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆస్తిలో వాటా కోరుతూ 83 ఏళ్ల వాసుదేవన్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జయలలిత తన తండ్రి జయరామ్ రెండో భార్య కుమార్తె అని, జయలలిత తనకు సోదరి అని.. అందుకే అతని ఆస్తిలో తనకు 50శాతం వాటా కావాలని మైసూరుకు చెందిన వ్యక్తి వాదించారు. ఈ కేసు త్వరలో విచారణకు రానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రాణం తీసిన లేఆఫ్ భయం.. ఉద్యోగం పోతుందని టెక్కీ ఆత్మహత్య.. ఎక్కడ?