Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

51 గంటల్లోనే తిరిగి పట్టాలపై రైళ్లు రాకపోకలు..

train tragedy
, సోమవారం, 5 జూన్ 2023 (21:14 IST)
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన మూడు రైళ్ల ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో 288 మంది మృతి చెందగా వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. రైల్వే అధికారులు, సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తూనే.. ట్రాక్ పునరుద్ధరణ పనులు కూడా వేగంగా చేస్తున్నారు. 
 
ప్రమాదం జరిగిన 51 గంటల్లోనే తిరిగి పట్టాలపై రైళ్లు రాకపోకలు సాగించడం మొదలయ్యాయి.  రైల్వే అధికారులు, సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తూనే.. ట్రాక్ పునరుద్ధరణ పనులు కూడా వేగంగా చేస్తున్నారు. ప్రమాదం జరిగిన 51 గంటల్లోనే తిరిగి పట్టాలపై రైళ్లు రాకపోకలు సాగించడం మొదలయ్యాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం క్యాంప్ కార్యాలయంలో శాంతి యజ్ఞం.. పాల్గొన్న సీఎం